Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను నిర్భంధించి తండ్రీకొడుకులు రేప్.. రూ.60వేలకు అమ్మేశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (23:03 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. బాధితురాలిపై తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ.60 వేలకు అమ్మేశారు.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు సదరు వ్యక్తి తండ్రికొడుకులతో డీల్ కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వివాహానికి గురించి తెలియడంతో వారు ఆమెను రక్షించి భర్తను అరెస్టు చేశారు.
 
ఉద్యోగ వేటలో ఉన్న బాధితురాలికి నాలుగు నెలల క్రితం రవి పరిచయమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత అతడి తండ్రి రమేశ్‌ కూడా ఈ దారుణానికి తెగించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సర్మన్ ప్రజాపతి అనే వ్యక్తితో డీల్ కుదిరే వరకూ తనపై తండ్రీకోడుకులు దారుణానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments