Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీతో భార్య అక్రమ సంబంధం... భర్తను హత్య చేసి...

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:15 IST)
వయస్సులో తనకంటే చిన్నవాడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఓ వివాహిత అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈవిషయం భర్తకు తెలియడంతో అతన్ని మట్టుబెట్టింది. ఆ శవాన్ని మాయం చేసేందుకు గోనె సంచిలో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ప్రియుడితో కలిసి భార్య పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడం సంచలనం రేపింది. 
 
ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు సమీపంలో ఉన్న కటారా హిల్స్ అనే ఏరియాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ధన‌రాజ్ మీనా (40) అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం సంగీతా మీనా (34) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. పగలు భర్త పనికి వెళితే మీనా మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండేది. 
 
ఈ క్రమంలో అదే ప్రాంతంలోని సాగర్ గోల్డెన్ పార్క్‌ కాలనీకి చెందిన ఆశీష్ పాండే (32) అనే టక్కీతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ రంకుబాగోతం సాగించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. 
 
అయితే, తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంగీతా.. తన ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. భర్తకు నిద్రమాతలు ఇచ్చిన తలపై సుత్తితో కొట్టి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని కారు డిక్కీలో వేసుకుని నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నివేతా థామస్ తో రానా దగ్గుబాటి నిర్మిస్తున్న చిత్రం పేరు 35-చిన్న కథ కాదు

ఎస్ బాస్ అంటూ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరో హ‌వీష్‌

నార్నే నితిన్, నయన్ సారిక నటిస్తున్న ఆయ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే కట్ చేశారు.. అనన్య

సంగీతాభిమానులను అలరించటానికి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments