Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

సెల్వి
శుక్రవారం, 27 జూన్ 2025 (12:14 IST)
Bengaluru Girl
బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్థు నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి చెందింది. రీల్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. 
 
నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్న ఆమెకు రీల్స్ పిచ్చి ఎక్కువ. బుధవారం రాత్రి కొందరు స్నేహితులతో కలిసి ఆమె ఆ నిర్మాణంలో ఉన్న భవనానికి లేట్ నైట్ పార్టీ కోసం వెళ్లింది. 
 
పార్టీ తర్వాత ఫ్రెండ్స్‌తో గొడవ కావడంతో విచారకరమైన రీల్ చిత్రీకరించే ప్రయత్నంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లిఫ్ట్ షాఫ్ట్ కోసం వదిలిన ఖాళీ ప్రదేశం నుంచి కిందపడిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. 
 
తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సౌత్ ఈస్ట్ డీసీపీ ఫాతిమా స్పందిస్తూ, ఈ ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు దారితీసిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. యువతి స్నేహితుల వద్ద విచారణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments