Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో పిల్లర్ కూలి తల్లీ బిడ్డ మృతి - రూ.10 కోట్ల పరిహారం

Webdunia
బుధవారం, 26 జులై 2023 (15:49 IST)
బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీచేసింది.
 
బీఎంఆర్సీఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయిందని, అందువల్ల తమకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ మృతురాలి భర్త లోహిత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎంఎఫ్ హుస్సేన్ వాదలను ఆలకించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, బెంగుళూరు జిల్లా కలెక్టర్, మెట్రో వర్క్స్ కాంట్రాక్ట్ కంపెనీకి నోటీసులు జారీచేసింది. 
 
కాగా, గత 2023 జనవరి 10వ తేదీన నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఠఈ ప్రమాదంలో తేజస్విని ఎల్ సులాఖే (26), ఆమె రెండేళ్ల కుమారుడు విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతురాలి భర్త వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments