Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో పిల్లర్ కూలి తల్లీ బిడ్డ మృతి - రూ.10 కోట్ల పరిహారం

Webdunia
బుధవారం, 26 జులై 2023 (15:49 IST)
బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీచేసింది.
 
బీఎంఆర్సీఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయిందని, అందువల్ల తమకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ మృతురాలి భర్త లోహిత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎంఎఫ్ హుస్సేన్ వాదలను ఆలకించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, బెంగుళూరు జిల్లా కలెక్టర్, మెట్రో వర్క్స్ కాంట్రాక్ట్ కంపెనీకి నోటీసులు జారీచేసింది. 
 
కాగా, గత 2023 జనవరి 10వ తేదీన నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఠఈ ప్రమాదంలో తేజస్విని ఎల్ సులాఖే (26), ఆమె రెండేళ్ల కుమారుడు విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతురాలి భర్త వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments