Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో పిల్లర్ కూలి తల్లీ బిడ్డ మృతి - రూ.10 కోట్ల పరిహారం

Webdunia
బుధవారం, 26 జులై 2023 (15:49 IST)
బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, బీఎంఆర్సీఎల్‌కు అత్యవసర నోటీసులు జారీచేసింది.
 
బీఎంఆర్సీఎల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయిందని, అందువల్ల తమకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ మృతురాలి భర్త లోహిత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది ఎంఎఫ్ హుస్సేన్ వాదలను ఆలకించిన కోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, బెంగుళూరు జిల్లా కలెక్టర్, మెట్రో వర్క్స్ కాంట్రాక్ట్ కంపెనీకి నోటీసులు జారీచేసింది. 
 
కాగా, గత 2023 జనవరి 10వ తేదీన నాగవర సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఠఈ ప్రమాదంలో తేజస్విని ఎల్ సులాఖే (26), ఆమె రెండేళ్ల కుమారుడు విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతురాలి భర్త వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments