Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో దాడి.. ఆ వ్యక్తి ఎవరు?

Bengaluru Rameshwaram Cafe
సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (11:16 IST)
Bengaluru Rameshwaram Cafe
బెంగుళూరులో మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో జరిగిన గుండువేడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెంగళూరు ఓయిట్‌పీల్డు రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలింది. 
 
ఇందులో కేఫ్ సిబ్బంది ఫరూక్ హూసేన్ (26), డివిపాన్సూ (25)తో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఐటీలో పనిచేసే మహిళా టెక్కీలు వున్నారు. బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్, సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, ఘటనపై 7-8 బృందాలను ఏర్పాటు చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శుక్రవారం తెలిపారు.
 
 ఒక యువకుడు వచ్చి చిన్న బ్యాగ్‌ని ఉంచాడని, గంట తర్వాత అది పేలిపోయిందని శివకుమార్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments