Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి.. నరికిన తలతో రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:33 IST)
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
 
నిందితుడిని 40 ఏళ్ల గౌతం గుచ్చైత్‌గా గుర్తించారు. చిస్తీపూర్ బస్టాప్ దగ్గర రక్తంలో తడిసి, నరికిన తన భార్య తలను తీసుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ దృశ్యం స్థానికులలో భయాందోళనలకు దారితీసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆపై వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు ప్రాథమిక విచారణలో గుచ్చైత్‌ మానసికంగా అస్థిరతతో ఉన్నారని, కుటుంబ కలహాలతోనే భార్యను హత్య చేసినట్లుగా తేలింది. ఆ తర్వాత నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments