Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి.. నరికిన తలతో రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:33 IST)
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
 
నిందితుడిని 40 ఏళ్ల గౌతం గుచ్చైత్‌గా గుర్తించారు. చిస్తీపూర్ బస్టాప్ దగ్గర రక్తంలో తడిసి, నరికిన తన భార్య తలను తీసుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ దృశ్యం స్థానికులలో భయాందోళనలకు దారితీసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆపై వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు ప్రాథమిక విచారణలో గుచ్చైత్‌ మానసికంగా అస్థిరతతో ఉన్నారని, కుటుంబ కలహాలతోనే భార్యను హత్య చేసినట్లుగా తేలింది. ఆ తర్వాత నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments