Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 ఏళ్ల మహిళా రోగిపై వైద్యుడి అత్యాచారం.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:56 IST)
పశ్చిమ బెంగాల్ పరగణాస్‌లోని హస్నాబాద్‌లో 24 ఏళ్ల మహిళా రోగిపై అత్యాచారం చేసినందుకు ఓ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు, తన 40 ఏళ్ల వ్యక్తి అని.. బాధితురాలికి మత్తుమందుతో కూడిన ఇంజెక్ట్ చేసి, ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నాక.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. 
 
ఇంకా ఈ విషయం బయట చెప్తే.. అకృత్యానికి సంబంధించిన ఫుటేజీని సోషల్ మీడియాలో బయటపెడతానని బెదిరించి ఆమె నుంచి రూ.4 లక్షలు వసూలు చేశాడు. అయినా వేధింపులు తాళలేక బాధితురాలు భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో నిందితుడు నూర్ ఆలం సర్దార్‌పై హస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 
 
సర్దార్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు. కొద్దిరోజుల క్రితం తన భర్త రాష్ట్రంలో లేని సమయంలో వైద్యుడి వద్దకు వైద్యం కోసం వెళ్లగా, అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సర్దార్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు. 
 
కొద్దిరోజుల క్రితం తన భర్త రాష్ట్రంలో లేని సమయంలో వైద్యుడి వద్దకు వైద్యం కోసం వెళ్లగా, అతను ప్రశాంతంగా ఉండి అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments