Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ చేస్తానంటూ వచ్చిన అందమైన అమ్మాయి.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (12:12 IST)
చెన్నై తేనాంపేటలోని ఓ పారిశ్రామిక వేత్త సతీమణికి మసాజ్ చేసిన అందమైన యువతి అదృశ్యమైంది. ఆ యువతి అదృశ్యం వెనుక పెద్ద కథే వున్నట్లు తెలుస్తోంది. మసాజ్ కంటూ వచ్చి.. రూ.7లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. తేనాంపేటలోని పారిశ్రామిక వేత్త దినేష్ కుమార్ డాల్మియా సతీమణి రాధా డాల్మియాకు మసాజ్ చేసేందుకు స్పా నుంచి ఓ అందమైన యువతి మసాజ్ చేసేందుకు వచ్చేది. 
 
సౌమ్య అనే ఆ యువతి రోజూ ఇంటికి వచ్చి మరీ రాధా డాల్మియాకు మసాజ్ చేస్తుంది. ఇదే తరహాలో గురువారం మసాజ్ చేసేందుకు వచ్చిన సౌమ్య.. రాధా డాల్మియా కన్నుగప్పి.. రూ.7లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై రాధా డాల్మియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments