మసాజ్ చేస్తానంటూ వచ్చిన అందమైన అమ్మాయి.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (12:12 IST)
చెన్నై తేనాంపేటలోని ఓ పారిశ్రామిక వేత్త సతీమణికి మసాజ్ చేసిన అందమైన యువతి అదృశ్యమైంది. ఆ యువతి అదృశ్యం వెనుక పెద్ద కథే వున్నట్లు తెలుస్తోంది. మసాజ్ కంటూ వచ్చి.. రూ.7లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. తేనాంపేటలోని పారిశ్రామిక వేత్త దినేష్ కుమార్ డాల్మియా సతీమణి రాధా డాల్మియాకు మసాజ్ చేసేందుకు స్పా నుంచి ఓ అందమైన యువతి మసాజ్ చేసేందుకు వచ్చేది. 
 
సౌమ్య అనే ఆ యువతి రోజూ ఇంటికి వచ్చి మరీ రాధా డాల్మియాకు మసాజ్ చేస్తుంది. ఇదే తరహాలో గురువారం మసాజ్ చేసేందుకు వచ్చిన సౌమ్య.. రాధా డాల్మియా కన్నుగప్పి.. రూ.7లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై రాధా డాల్మియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments