Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ చేస్తానంటూ వచ్చిన అందమైన అమ్మాయి.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (12:12 IST)
చెన్నై తేనాంపేటలోని ఓ పారిశ్రామిక వేత్త సతీమణికి మసాజ్ చేసిన అందమైన యువతి అదృశ్యమైంది. ఆ యువతి అదృశ్యం వెనుక పెద్ద కథే వున్నట్లు తెలుస్తోంది. మసాజ్ కంటూ వచ్చి.. రూ.7లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. తేనాంపేటలోని పారిశ్రామిక వేత్త దినేష్ కుమార్ డాల్మియా సతీమణి రాధా డాల్మియాకు మసాజ్ చేసేందుకు స్పా నుంచి ఓ అందమైన యువతి మసాజ్ చేసేందుకు వచ్చేది. 
 
సౌమ్య అనే ఆ యువతి రోజూ ఇంటికి వచ్చి మరీ రాధా డాల్మియాకు మసాజ్ చేస్తుంది. ఇదే తరహాలో గురువారం మసాజ్ చేసేందుకు వచ్చిన సౌమ్య.. రాధా డాల్మియా కన్నుగప్పి.. రూ.7లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై రాధా డాల్మియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments