సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?

సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:05 IST)
సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం నరేశ్ పాల్ వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు.
 
మరో సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటాడు. అంతే దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరుపాటు వల్ల అతడి శరీలం ఛిద్రమైంది. పట్టాలు దాటుతుండగా యువకుడి రైలు ఢీకొంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికుమార్తె షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments