Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువు పాలు తాగట్లేదని.. చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది..

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (09:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకానికి గురైన ఓ మహిళ కన్నబిడ్డను పొట్టనబెట్టుకుంది. అయిదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఆందోళన చెందిన ఓ మహిళ.. చిన్నారితో పాలు తాగించేందుకు శిశువు చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది. 
 
ఈ ఘటనపై నర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న పండంటి బాబు పుట్టాడు. ఈ బాబు నాలుగు రోజుల నుంచి పాలు తాగట్లేదు. 
 
దీంతో ఆవేదను గురైన మహిళ సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణ సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. ఆ భయంతో ఇలా చేశానని ఆ తల్లి దర్యాప్తులో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments