Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువు పాలు తాగట్లేదని.. చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది..

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (09:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకానికి గురైన ఓ మహిళ కన్నబిడ్డను పొట్టనబెట్టుకుంది. అయిదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఆందోళన చెందిన ఓ మహిళ.. చిన్నారితో పాలు తాగించేందుకు శిశువు చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది. 
 
ఈ ఘటనపై నర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న పండంటి బాబు పుట్టాడు. ఈ బాబు నాలుగు రోజుల నుంచి పాలు తాగట్లేదు. 
 
దీంతో ఆవేదను గురైన మహిళ సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణ సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. ఆ భయంతో ఇలా చేశానని ఆ తల్లి దర్యాప్తులో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments