Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువు పాలు తాగట్లేదని.. చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది..

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (09:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకానికి గురైన ఓ మహిళ కన్నబిడ్డను పొట్టనబెట్టుకుంది. అయిదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఆందోళన చెందిన ఓ మహిళ.. చిన్నారితో పాలు తాగించేందుకు శిశువు చేతి వేళ్లను వేడి నూనెలో ముంచింది. 
 
ఈ ఘటనపై నర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగారు. దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న పండంటి బాబు పుట్టాడు. ఈ బాబు నాలుగు రోజుల నుంచి పాలు తాగట్లేదు. 
 
దీంతో ఆవేదను గురైన మహిళ సమస్యను పరిష్కరించేందుకు చిన్నారి వేళ్లను వేడి నూనెలో ముంచాలని ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఒకరు దారుణ సలహా ఇచ్చారు. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. ఆ భయంతో ఇలా చేశానని ఆ తల్లి దర్యాప్తులో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments