Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వచ్చిన మహిళ శీలాన్ని దోచుకున్న దొంగ

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (08:48 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అత్యాచారానికి గురైంది. ఆ మహిళ ఇంట్లో చోరీకి వచ్చిన ఓ దొంగ.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు, కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఇది రోజువారి వృత్తి. కానీ రాత్రివేళలో మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసే ఓ మహిళ (33) ఒంటరిగా ఇంట్లో ఉంది. దీన్ని గమనించిన దేవరాజ్... ఆ మహిళ ఇంట్లోకి చోరీకని వచ్చి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోవున్న విలువైన వస్తువులను కూడా దోచుకుని పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీఫుటేజీల ఆధారంగా నిందితుడని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments