Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి రక్తం మరిగిన పెద్దపులి.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:30 IST)
కర్నాటక రాష్ట్రంలోని బండీపుర అడవుల్లో ఓ పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగింది. బండీపుర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పెద్దపులి దెబ్బకు ఆ ప్రాంత వాసులంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ పెద్దపులిని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. 
 
బండీపుర అభయారణ్యం పరిసరాల్లో ఓ పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తుచేశారు. ఈ పులి కంటపడిన వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో ఉండటం లేదు. దీంతో గ్రామస్థులకు కునుకులేకుండా పోయింది. 
 
తాజాగా మంగళవారం చామరాజనగర్ పరిధిలోని గుండ్లుపేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments