Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాపై బండారు వ్యాఖ్యలు రాజకీయాలకే అవమానం: రాధిక శరత్ కుమార్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (12:41 IST)
ఏపీ మంత్రి రోజాపై తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఖండించారు. ఓ గౌరవనీయమైన పార్టీకి చెందిన నాయకుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను ఎంతో బాధించినట్లు ఆమె వెల్లడించారు. ఒకవైపు దేశం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనీ, మహిళలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు వారి శక్తిని ఎంతమాత్రం సన్నగిల్లచేయలేవని అన్నారు. మంత్రి రోజాకి ఈ విషయంలో తన మద్దతు పూర్తిగా వుంటుందని ఆమె అన్నారు.
 
కాగా ఇప్పటికే రోజాకి సినీ నటి కుష్బూ, కవిత మద్దతుగా నిలిచారు. తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపధ్యంలో సినీ నటి రాధికా శరత్ కుమార్, రోజాకి మద్దతును తెలుపుతూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments