రోజాపై బండారు వ్యాఖ్యలు రాజకీయాలకే అవమానం: రాధిక శరత్ కుమార్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (12:41 IST)
ఏపీ మంత్రి రోజాపై తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఖండించారు. ఓ గౌరవనీయమైన పార్టీకి చెందిన నాయకుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను ఎంతో బాధించినట్లు ఆమె వెల్లడించారు. ఒకవైపు దేశం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనీ, మహిళలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు వారి శక్తిని ఎంతమాత్రం సన్నగిల్లచేయలేవని అన్నారు. మంత్రి రోజాకి ఈ విషయంలో తన మద్దతు పూర్తిగా వుంటుందని ఆమె అన్నారు.
 
కాగా ఇప్పటికే రోజాకి సినీ నటి కుష్బూ, కవిత మద్దతుగా నిలిచారు. తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపధ్యంలో సినీ నటి రాధికా శరత్ కుమార్, రోజాకి మద్దతును తెలుపుతూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments