Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ అరటి ఆకులకు భలే డిమాండ్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:43 IST)
తమిళనాడులో జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం జరిగింది. ముఖ్యంగా హోటళ్లలో ఇది వరకు ప్లాస్టిక్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తుండే వారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కార్ బ్యాన్ చేయడంతో.. ప్రస్తుతం హోటళ్లలో అరటి ఆకులతో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో అరటి ఆకులకు భలే డిమాండ్ పెరిగింది. 
 
తమిళనాడులోనే అరటి ఆకుల ఉత్పత్తి అధికంగా వుంటుంది. కోవై జిల్లా, మేట్టుపాలయంలో అరటి వ్యవసాయం ప్రధానంగా జరుగుతోంది. దాదాపు ఐదువేల ఎకరాల్లో అరటి చెట్ల సాగుబడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడంతో వ్యాపారులు గ్రామాలకు వెళ్లి రోజుకు అరటి ఆకులు కావాలని రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో అరటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
వీటితో పాటు చెట్ల గుజ్జుతో చేసే వస్తువులు, పేపర్ వస్తువులు, పసుపు సంచులకు కూడా తమిళనాడులో గిరాకీ పెరిగింది. తమిళ సర్కారు ప్లాస్టిక్ నిషేధం ఉత్తర్వుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments