Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ అరటి ఆకులకు భలే డిమాండ్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:43 IST)
తమిళనాడులో జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం జరిగింది. ముఖ్యంగా హోటళ్లలో ఇది వరకు ప్లాస్టిక్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తుండే వారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కార్ బ్యాన్ చేయడంతో.. ప్రస్తుతం హోటళ్లలో అరటి ఆకులతో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో అరటి ఆకులకు భలే డిమాండ్ పెరిగింది. 
 
తమిళనాడులోనే అరటి ఆకుల ఉత్పత్తి అధికంగా వుంటుంది. కోవై జిల్లా, మేట్టుపాలయంలో అరటి వ్యవసాయం ప్రధానంగా జరుగుతోంది. దాదాపు ఐదువేల ఎకరాల్లో అరటి చెట్ల సాగుబడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడంతో వ్యాపారులు గ్రామాలకు వెళ్లి రోజుకు అరటి ఆకులు కావాలని రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో అరటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
వీటితో పాటు చెట్ల గుజ్జుతో చేసే వస్తువులు, పేపర్ వస్తువులు, పసుపు సంచులకు కూడా తమిళనాడులో గిరాకీ పెరిగింది. తమిళ సర్కారు ప్లాస్టిక్ నిషేధం ఉత్తర్వుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments