Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:18 IST)
ఇండిగో విమానంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఆమె ప్రసవించింది. ఇండిగో విమానం 6ఈ 122 అనే విమానం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికో ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది ప్రత్యేక సేవలను అందించగా, 6.10 గంటల సమయంలో బిడ్డను ప్రసవించింది. అదీ నెలలు నిండకుండానే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. 
 
కాగా, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments