Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్‌, హఫీజ్‌ సయ్యద్‌లను చంపాలి : రాందేవ్ బాబా

ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (19:38 IST)
ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితులపై రాందేవ్ బాబా స్పందిస్తూ... సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు ఇచ్చామని, మన తదుపరి లక్ష్యం కరుడుగట్టిన ఉగ్రవాదులు దావూద్‌ ఇబ్రహీం, అఫీజ్‌ సయ్యద్‌లే కావాలన్నారు. 
 
వీరిద్దరిని హతమార్చడం వల్ల ప్రపంచమంతంటా శాంతి నెలకొంటుందన్నారు. భారతీయులంతా విరాళాలు సేకరించి పాకిస్థాన్‌లో విద్య అభివృద్ధికి సహకరిస్తే అక్కడి ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యతే ఉగ్రవాదానికి మూలమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments