Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామ మందిరం 2024 జనవరి 1న ప్రారంభిస్తాం.. అమిత్ షా

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (21:41 IST)
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. రామజన్మభూమి భద్రత, రామమందిరం పవిత్రతను దృష్టిలో ఉంచుకుని 2021లోనే దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు సమాచారం. 
 
దీంతో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఆలయాన్ని ఎప్పుడు పునః ప్రారంభిస్తారని భక్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామ ఆలయాన్ని తెరవడంపై కీలక ప్రకటన చేశారు. 
 
అందులో అయోధ్యలో నిర్మించనున్న రామమందిరాన్ని 2024 జనవరి 1న ప్రారంభిస్తామన్నారు. గత నవంబర్‌లో రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చెప్పారు. తాజాగా అమిత్ షా ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments