Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 22న విద్యాసంస్థలకు హాలిడే... ఏపీ తప్ప?

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (12:19 IST)
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలకు పూర్తి హాలిడే ప్రకటించాయి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 
 
అయితే బ్యాంకుల మూసివేతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం యూపీలో మాత్రమే రామమందిర ప్రాణప్రతిష్ట రోజున బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. మిగతా రాష్ట్రాల్లో యధావిధిగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాగా ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ రోజున రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయని తెలిపారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదని అన్నారు. దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమ వేడుకలు చేసుకుంటుంటే, ఏపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments