ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (16:37 IST)
ఈ నెల 22వ తేదీన మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి ప్రత్యేక కారణం లేకలేపోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం సమీపంలో ఉన్న అన్ని మద్యం, మాసం దుకాణాలను మూసివేయాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రామమందిర ప్రారంభోత్సం కేంద్రంగా పండుగ వాతావరణం నెలకొంటుందని, అందుకే ఆలయం పరిస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసి వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మద్యం షాపులు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూసివేయనున్నారు. అంటే 22వ తేదీన డ్రై డేగా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్ (జైపూర్)లలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments