Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో దీపావళి.. వెలిగిపోతున్న అయోధ్య

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (10:06 IST)
Lord Rama
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరికొద్ది గంటల్లో జరుగనున్న నేపథ్యంలో దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. 'జనవరిలో దీపావళి' పండుగను పోలిన అద్భుతమైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. 
 
నెట్టింట సోషల్ మీడియాలో రామ్ ప్రాణ్ ప్రతిష్ఠకు సంబంధించిన మీమ్స్‌ను పేలుస్తూ సందడి చేస్తున్నారు. రామభక్తికి సంబంధించిన భావాలను నెట్టింట పోస్టు చేస్తున్నారు. 
 
సోమవారం అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలెబ్రిటీలు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌లు సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో అయోధ్యకు బయల్దేరారు. 
 
 
సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో, రణబీర్ కపూర్ తన కారు నుండి బయటికి వచ్చినప్పుడు ధోతీ-కుర్తాలో కనిపించారు. అలియా భట్ చీరకట్టులో కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments