Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో దీపావళి.. వెలిగిపోతున్న అయోధ్య

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (10:06 IST)
Lord Rama
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరికొద్ది గంటల్లో జరుగనున్న నేపథ్యంలో దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. 'జనవరిలో దీపావళి' పండుగను పోలిన అద్భుతమైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. 
 
నెట్టింట సోషల్ మీడియాలో రామ్ ప్రాణ్ ప్రతిష్ఠకు సంబంధించిన మీమ్స్‌ను పేలుస్తూ సందడి చేస్తున్నారు. రామభక్తికి సంబంధించిన భావాలను నెట్టింట పోస్టు చేస్తున్నారు. 
 
సోమవారం అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలెబ్రిటీలు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌లు సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో అయోధ్యకు బయల్దేరారు. 
 
 
సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో, రణబీర్ కపూర్ తన కారు నుండి బయటికి వచ్చినప్పుడు ధోతీ-కుర్తాలో కనిపించారు. అలియా భట్ చీరకట్టులో కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments