Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతలకు సచిన్ బైబై

Advertiesment
sachin tendulkar
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. 2008లో జట్టు ప్రారంభం నుండి జట్టుతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలను సచిన్ పేర్కొన్నాడు. ఈ వార్త అభిమానులకు మరియు క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 
ఎందుకంటే జట్టుకు టెండూల్కర్ చేసిన సేవలు అమూల్యమైనవి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కుటుంబంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు టెండూల్కర్ కృతజ్ఞతలు తెలిపాడు. 
 
టెండూల్కర్ మెంటార్‌షిప్‌లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుందిరు. మైదానంలో, వెలుపల టెండూల్కర్ అందించిన సహకారం జట్టు స్థిరమైన విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాథన్ లియాన్ అదుర్స్.. 500 వికెట్లతో టాప్ ఆటగాళ్ల సరసన చేరాడు..