Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే మంగళవారం చెన్నై మహానగరంలో ముప్పెరు విళాను నిర్వహించింది. ఇందులో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ వేడుకకు ప్రత్యక్షమైన వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ చనిపోయిన తమ నేత ఈ వేడుకలకు ఎలా ప్రత్యక్షమయ్యారంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడ జరిగింది. 
 
చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పక్కన వేసిన ఆసనంలో ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధిని సృష్టించారు. ఏఐ కరుణానిధి మాట్లాడుతూ పెరియార్‌ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్‌ను తలచుకుని హృదయం గర్విస్తోందన్నారు. నిమిషం పాటు సాగిన ఈ ప్రసంగం కార్యకర్తలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments