Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే మంగళవారం చెన్నై మహానగరంలో ముప్పెరు విళాను నిర్వహించింది. ఇందులో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ వేడుకకు ప్రత్యక్షమైన వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ చనిపోయిన తమ నేత ఈ వేడుకలకు ఎలా ప్రత్యక్షమయ్యారంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడ జరిగింది. 
 
చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పక్కన వేసిన ఆసనంలో ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధిని సృష్టించారు. ఏఐ కరుణానిధి మాట్లాడుతూ పెరియార్‌ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్‌ను తలచుకుని హృదయం గర్విస్తోందన్నారు. నిమిషం పాటు సాగిన ఈ ప్రసంగం కార్యకర్తలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments