పంజాబ్‌లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:22 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఘోర సంఘటన ఒకటి జరిగింది. ఈ రాష్ట్రంలోని లుథియానాలోని గియాస్‌పుర ప్రాంతంలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అసలు లీకైన గ్యాస్‌ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానిక యంత్రాంగం, పోలీసులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గ్యాల్‌ లీకైన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments