Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఇంటికీ 100 యూనిట్ల ఉచిత విద్యుత్.. : సీఎం అశోక్ గెహ్లాట్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికీ వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే, వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 
ఈ కొత్త జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రతినెలా వంద యూనిట్ల విద్యుత్‌ను వినియోగించేవారి బిల్లు జీరో అవుతుంది. వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే కుటుంబాలు వంద యూనిట్ల రాయితీని కూడా పొందుతారు. 
 
అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగించినా వంద యూనిట్ల బిల్లు ఉచితంగానే ఉంటుంది తెలిపారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని ఉన్నతాధికారులకు సూచన చేసినట్టు గెహ్లాట్ తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను బహుమతిగా ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments