Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఇంటికీ 100 యూనిట్ల ఉచిత విద్యుత్.. : సీఎం అశోక్ గెహ్లాట్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికీ వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే, వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 
ఈ కొత్త జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రతినెలా వంద యూనిట్ల విద్యుత్‌ను వినియోగించేవారి బిల్లు జీరో అవుతుంది. వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే కుటుంబాలు వంద యూనిట్ల రాయితీని కూడా పొందుతారు. 
 
అంటే 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగించినా వంద యూనిట్ల బిల్లు ఉచితంగానే ఉంటుంది తెలిపారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని ఉన్నతాధికారులకు సూచన చేసినట్టు గెహ్లాట్ తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను బహుమతిగా ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments