Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానుభావుడు జగన్ వచ్చి.. 500 ఎకరాలు భోగాపురం..?

Ashok gajapathi raju
Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:10 IST)
వైకాపాతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లేని దేశం ఉంటుందా.. దొంగలు లేని మతం చూసి ఉండరు.. తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే.. బెయిల్‌పై వచ్చిన వారిని, ముఖ్యమంత్రిని చెయ్యడమని జగన్‌కు చురకలు అంటించారు. వైసీపీ నేతలు ఏం పీకుతున్నారని ఓట్లు వేయాలని మండిపడ్డారు.
 
మహానుభావుడు జగన్ వచ్చి, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్టులో సేవ్ చేశామని ప్రకటనలు చేశారు.. కానీ రైతుల భూములు తో వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో, మౌలిక వసతులు తగ్గించి అభివృద్ధి చేస్తామంటూ నమ్మ గలమా.. విటిని లెక్కకడితే పుస్తకాలు రాయాలన్నారు. "భగవంతున్ని ఎప్పుడు ఏం కోరలేదు… పైడి తల్లి అమ్మని మాత్ర౦ ఇప్పుడు కొరతున్న.. ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేలా చూడు తల్లి" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments