Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానుభావుడు జగన్ వచ్చి.. 500 ఎకరాలు భోగాపురం..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:10 IST)
వైకాపాతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లేని దేశం ఉంటుందా.. దొంగలు లేని మతం చూసి ఉండరు.. తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే.. బెయిల్‌పై వచ్చిన వారిని, ముఖ్యమంత్రిని చెయ్యడమని జగన్‌కు చురకలు అంటించారు. వైసీపీ నేతలు ఏం పీకుతున్నారని ఓట్లు వేయాలని మండిపడ్డారు.
 
మహానుభావుడు జగన్ వచ్చి, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్టులో సేవ్ చేశామని ప్రకటనలు చేశారు.. కానీ రైతుల భూములు తో వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో, మౌలిక వసతులు తగ్గించి అభివృద్ధి చేస్తామంటూ నమ్మ గలమా.. విటిని లెక్కకడితే పుస్తకాలు రాయాలన్నారు. "భగవంతున్ని ఎప్పుడు ఏం కోరలేదు… పైడి తల్లి అమ్మని మాత్ర౦ ఇప్పుడు కొరతున్న.. ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేలా చూడు తల్లి" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments