Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానుభావుడు జగన్ వచ్చి.. 500 ఎకరాలు భోగాపురం..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:10 IST)
వైకాపాతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లేని దేశం ఉంటుందా.. దొంగలు లేని మతం చూసి ఉండరు.. తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే.. బెయిల్‌పై వచ్చిన వారిని, ముఖ్యమంత్రిని చెయ్యడమని జగన్‌కు చురకలు అంటించారు. వైసీపీ నేతలు ఏం పీకుతున్నారని ఓట్లు వేయాలని మండిపడ్డారు.
 
మహానుభావుడు జగన్ వచ్చి, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్టులో సేవ్ చేశామని ప్రకటనలు చేశారు.. కానీ రైతుల భూములు తో వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో, మౌలిక వసతులు తగ్గించి అభివృద్ధి చేస్తామంటూ నమ్మ గలమా.. విటిని లెక్కకడితే పుస్తకాలు రాయాలన్నారు. "భగవంతున్ని ఎప్పుడు ఏం కోరలేదు… పైడి తల్లి అమ్మని మాత్ర౦ ఇప్పుడు కొరతున్న.. ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేలా చూడు తల్లి" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments