బిపిన్ రావత్ చితాభస్మం నిమజ్జనం: 'అమర్ రహే' నినాదాలతో?

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:38 IST)
తమిళనాడులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ చితాభస్మాన్ని హరిద్వార్‌లోని పవిత్ర గంగాజలాల్లో శనివారంనాడు నిమజ్జనం చేశారు.
 
బిపిన్ రావత్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోని బ్రార్ స్వ్రేర్ క్రిమిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలైన క్రితిక, తరణి శనివారం ఉదయం సేకరించారు. అనంతరం హరిద్వార్‌లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు హాజరై 'అమర్ రహే' నినాదాలతో హోరెత్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments