Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 30 వరకు సాధారణ రైళ్లు లేనట్లే

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:59 IST)
దేశంలో కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా ప్రయాణీకులకు దూరంగా వున్న రైళ్లు మరికొద్ది కాలం.. స్టేషన్లకే పరిమితమవడం ఖాయమైపోయింది. సెప్టెంబర్‌ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.

మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు అన్ని జోనల్‌ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ సేవలను ఆగస్ట్‌ 12 వరకు రద్దు చేస్తున్నట్లు జూన్‌ 25న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి రైల్వే సేవల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments