Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 30 వరకు సాధారణ రైళ్లు లేనట్లే

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:59 IST)
దేశంలో కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా ప్రయాణీకులకు దూరంగా వున్న రైళ్లు మరికొద్ది కాలం.. స్టేషన్లకే పరిమితమవడం ఖాయమైపోయింది. సెప్టెంబర్‌ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.

మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు అన్ని జోనల్‌ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ సేవలను ఆగస్ట్‌ 12 వరకు రద్దు చేస్తున్నట్లు జూన్‌ 25న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి రైల్వే సేవల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments