Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుకు ఆపరేషన్ చేయించుకోనున్న అరవింద్ కేజ్రీవాల్‌.. బెంగుళూరులో విశ్రాంతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:21 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్గకపోవడంతో అందుకోసం ఈనెల 13న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సీఎం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల పాటు బెంగళూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
కేజ్రీవాల్‌ ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటించి కార్యకర్తలతో సమావేశంకానున్నారు. సర్జరీ అనంతరం సెప్టెంబర్ 22న కేజ్రీవాల్ ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. సర్జరీ సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనుండటంతో సిసోడియా ఈ నెల 7న గోవా వెళ్లే అవకాశాలు ఉన్నయని సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments