Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుకు ఆపరేషన్ చేయించుకోనున్న అరవింద్ కేజ్రీవాల్‌.. బెంగుళూరులో విశ్రాంతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:21 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్గకపోవడంతో అందుకోసం ఈనెల 13న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సీఎం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల పాటు బెంగళూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
కేజ్రీవాల్‌ ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటించి కార్యకర్తలతో సమావేశంకానున్నారు. సర్జరీ అనంతరం సెప్టెంబర్ 22న కేజ్రీవాల్ ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. సర్జరీ సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనుండటంతో సిసోడియా ఈ నెల 7న గోవా వెళ్లే అవకాశాలు ఉన్నయని సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments