Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్‌కు అస్వస్థత.. జ్వరం, గొంతునొప్పి.. కరోనా పరీక్షలు

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (13:46 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ సమావేశాలన్నీ రద్దు చేసుకుని స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. కేజ్రీవాల్‌కు మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో 28,936 కరోనా కేసులు నమోదు కాగా 812మంది మరణించారు.
 
లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో మళ్లీ మమూలు జనజీవనం నెలకొంది. ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు తెరుచుకున్నాయి. మూడు నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో దర్శనాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రార్థనా మందిరాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. జమా మసీదు, హనుమాన్ మందిర్, గౌరీ శంకర్ ఆలయం, సాయిబాబా మందిర్, కల్కాజీ తదితర మందిరాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీ సరిహద్దుల్లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
 
మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. గత 24 గంటల్లో దేశంలో 9,983 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో కరోనా వైరస్ కారణంగా 206 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments