Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ ఏం చెప్పింది?

సెల్వి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (16:15 IST)
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభకు నామినేట్ కావచ్చనే ఊహాగానాలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. వ్యాప్తి చెందుతున్న పుకార్లకు ప్రతిస్పందిస్తూ, ఆప్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని.. వాటిని కేవలం ఊహాగానాలుగా పరిగణించాలని ఆప్ పేర్కొంది.
 
రాబోయే పంజాబ్ ఉప ఎన్నికలకు ఆప్ తన అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను నామినేట్ చేసిన తర్వాత ఈ చర్చలు ఊపందుకున్నాయి. లూథియానా పశ్చిమ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంజీవ్ అరోరాను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించింది. 
 
అరోరా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, కేజ్రీవాల్ రాజ్యసభలో ఆయన స్థానంలోకి రావచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపడం గురించి పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ పంజాబ్ యూనిట్ ప్రతినిధి జగతర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.
 
 ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి చేతిలో ఓడిపోయిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికలలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments