Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలి.. మమత పార్టీ ఎంపీల డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (14:44 IST)
వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలని మమత పార్టీకి చెందిన ఎంపీలు ఆర్థిక శాఖ కార్యాలయంలో డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది.ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో మోసం చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ అనే కంపెనీ నివేదిక ఇచ్చింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పతనమవడమే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ ఐసీ సహా కంపెనీల విలువ కూడా గణనీయంగా తగ్గింది. 
 
ఈ పరిస్థితిలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ డిమాండ్‌ను నొక్కి చెప్పేందుకు వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కార్యాలయానికి కూడా వెళ్లడం గమనార్హం. ఈ ఘటన నిన్న ఢిల్లీలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments