Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధాని మోదీతో భేటీ

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (12:00 IST)
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధానితో జగన్ ఏ విషయాలపై చర్చించనున్నారనే ఆసక్తి నెలకొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై జగన్.. మోదీతో చర్చించనున్నారని టాక్. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా మోదీతో పాటు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
 
పోలవరం ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానున్నట్లు సమచారం. అలాగే విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలను కూడా జగన్ మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇక సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments