Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌‍ని తగులబెట్టారు: సీఎం పన్నీర్ సెల్వం

జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (15:11 IST)
జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్వం తెలిపారు. చెన్నైవ్యాప్తంగా భారీస్థాయిలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని తెలిపారు. నిరసనలను ఉపసంహరించుకున్నప్పటికీ సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినా.. పోలీసులు అత్యధిక స్థాయిలో సంయమనం పాటించారని ఓపీ వెల్లడించారు. 
 
ఇంకా జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసుల బల ప్రయోగాన్ని ఓపీ ఈ సందర్భంగా సమర్థించారు. నిరసన కార్యక్రమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, అందువల్లే గత సోమవారం పోలీసులు కనీస స్థాయిలో బల ప్రయోగం చేశారని తెలిపారు. మెరీనా బీచ్‌, తదితర ప్రాంతాల్లో వారంపాటు జరిగిన ఆందోళన కార్యక్రమాలకు హింసాత్మక ముగింపుపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేయడంతో పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments