Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మరో ఎమ్మెల్యే బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:18 IST)
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్‌ అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా..కొంత మంది మృతి చెందారు. తాజాగా ఈ వైరస్ కు మరో ఒడిశా ఎమ్మెల్యే బలయ్యాడు.

వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో కన్నుముశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం నుంచి 1985లో ప్రదీప్‌ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప్రదీప్‌ పనిచేశారు. ప్రదీప్‌ మృతి పట్ల సీఎం నవీన్‌ పట్నాయక్‌, పార్టీ నేతలు సంతాపం తెలిపి...కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments