Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకు క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (11:56 IST)
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా ఏదేని పొరపాటు జరిగివుంటే క్షమించాలని ఆమె మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పైగా, మీరంతా రేపు మా అతిథులుగా రావాలని, మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 
 
కాగా, అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం ఈ నెల 12వ తేదీన అంగరంగం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, ఆదివారం మంగళ్ ఉత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలుపుతూనే క్షమాపణలు కోరారు. 
 
మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ ఆమెకు కించిత్ గర్వం కూడా లేదని కొనియాడుతున్నారు. మరోవైపు, ఆదివారం జరిగిన రిసెప్షన్‌లో తోడి పెళ్ళికుమారులుగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలకు రూ.2 కోట్ల విలువ చేసే లగ్జరీ వాచీలను అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

కలి పాత్ర నేపథ్యంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిసున్న కలి మూవీ

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments