Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశాలు ఇస్తుంది : ఆనంద్ మహీంద్రా

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (12:44 IST)
అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశం కల్పిస్తుందని ఆ గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. సైనిక నియామకాల కోసం కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద యువత నాలుగేళ్లపాటు దేశానికి సేవ చేయొచ్చు. ఆ తర్వాత వీరికి వివిధ రకాలైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కూడా కల్పించనుంది. 
 
అయితే, ఈ పథకం వద్దం సైనిక ఉద్యోగాల భర్తీ కోసం ప్రతియేటా చేపట్టే ఆర్మీ రిక్రూట్మెంట్‌ను చేపట్టాలని దేశంలోని నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసపై ఆనంద్ మహీంద్రా తీవర ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్నిపథ్‌ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తుందన్నారు. 
 
అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్‌లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments