Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ సమాధి వద్ద హల్ చల్ చేసిన జయలలిత ఆత్మ.. సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (11:43 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అమ్మ మరణంపై ఇంకా అనుమానాలున్నాయి. జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో ఆమెను ఖననం చేసిన మెరీనా బీచ్ యాత్రా స్థలంలా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందంటూ తమిళ వెబ్‌ సైట్లు కథనాలతో హోరెత్తించాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం అమ్మ ఆత్మ వార్తలతో హల్ చల్ చేస్తున్నాయి. కెమెరాకు చిక్కిన అమ్మ ఆత్మ కూడా ఆమె ను పోలిన ఆకారంలో ఉందని తమిళనాడు మీడియా ప్రసారం చేసింది. తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ పలు వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక ఫోటో కూడా జత చేశారు. 
 
దీంతో ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. దీంతో మరిన్ని కథనాలు ఆమె ఆత్మచుట్టూ అల్లుకుంటున్నాయి. అయితే, వీటిని పలువురు కొట్టి పారేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇవేం నమ్మకాలు అంటూ తీసిపారేస్తున్నారు. ఈ ఫోటో కూడా ఫొటోషాప్ మాయాజాలమని చాలామంది కొట్టిపారేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments