Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చీఫ్‌ అమిత్ షా సభకు జనాలు కరువు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:29 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజీపీ చీఫ్ అమిత్ షా‌లు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. అలాగే, మిగిలిన అగ్రనేతలు కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారంలో ఉన్నారు. 
 
అయితే, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన శనివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. 
 
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమిత్ షా పాల్గొనే సభకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినేందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అంటూ సుహానా ఖురేషీ అనే నెటిజన్ వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ రాబోతున్నట్లు స్పెషల్ వీడియో

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments