Webdunia - Bharat's app for daily news and videos

Install App

భేష్, బ్రహ్మాండం.. దుబ్బాక గెలుపుపై బండి సంజయ్‌కి అమిత్ షా అభినందన

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (20:02 IST)
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
 
దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినంధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదు బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
 
రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమర వీరుడు శ్రీనివాస్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments