Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన అమిత్ షా

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (14:25 IST)
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక సహాయం ప్రకటించారు. 2024లో ఊహించని వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,554.99 కోట్ల అదనపు సహాయాన్ని ఆమోదించింది.
 
అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవలి సమావేశంలో ఈ నిధులను మంజూరు చేసింది. కమిటీ నిర్ణయం ప్రకారం, కేటాయించిన మొత్తాన్ని..
 
ఆంధ్రప్రదేశ్ రూ.608.8 కోట్లు, 
తెలంగాణ రూ.231.75 కోట్లు, 
త్రిపుర రూ.288.93 కోట్లు, 
ఒడిశా రూ.255.24 కోట్లు,
నాగాలాండ్ రూ.170.99 కోట్లుగా పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments