Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మహిళపై ఉత్తరాఖండ్‌లో అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:08 IST)
భారత దేశంలో దేశీయ మహిళలకే కాదు.. విదేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా భద్రత కరువైపోయిందనిపిస్తుంది. తాజాగా అమెరికా నుంచి వచ్చి, ఉత్తారఖండ్‌లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఏ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు హరిద్వార్‌లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా మీద ఆసక్తితో భారత్‌లోని ఉత్తరాఖండ్ వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. డ్రగ్స్, యోగా పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో. ఇంటికి సమీపంలోని అభినవ్ రాయ్ ఆమెకు పరిచయం అయ్యాడు. 
 
అక్టోబర్ 5న అభినవ్ రాయ్ ఆమె ఫ్లాట్ బాల్కనీలోంచి దూకివచ్చి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఇంతకు ముందే వీరిద్దిరి మధ్య లైంగిక సంబంధం ఉందని.. గతంలోనే వారిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిసినట్లు అభినవ్ తండ్రి చెప్తున్నాడు. అలాగే ఈ కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం