Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మహిళపై ఉత్తరాఖండ్‌లో అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:08 IST)
భారత దేశంలో దేశీయ మహిళలకే కాదు.. విదేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా భద్రత కరువైపోయిందనిపిస్తుంది. తాజాగా అమెరికా నుంచి వచ్చి, ఉత్తారఖండ్‌లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఏ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు హరిద్వార్‌లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా మీద ఆసక్తితో భారత్‌లోని ఉత్తరాఖండ్ వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. డ్రగ్స్, యోగా పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో. ఇంటికి సమీపంలోని అభినవ్ రాయ్ ఆమెకు పరిచయం అయ్యాడు. 
 
అక్టోబర్ 5న అభినవ్ రాయ్ ఆమె ఫ్లాట్ బాల్కనీలోంచి దూకివచ్చి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఇంతకు ముందే వీరిద్దిరి మధ్య లైంగిక సంబంధం ఉందని.. గతంలోనే వారిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిసినట్లు అభినవ్ తండ్రి చెప్తున్నాడు. అలాగే ఈ కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం