Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈలోనూ 'ఆల్ పాస్'

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:14 IST)
కరోనా కారణంగా విద్యార్థులెవ్వరూ నష్టపోకూడదని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డి) మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈకి హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే పాఠశాలలో గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 9, 11వ తరగతుల విద్యార్థులను సైతం ప్రమోట్‌ చేయాలని, పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను ప్రమోట్‌ చేయొద్దని సూచించింది.

29 ప్రధాన సబ్జెక్టులకే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని హెచ్‌ఆర్‌డి కేంద్ర మంత్రి రమేశ్‌ పోబ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. వర్సిటీ ప్రవేశాలు, ప్రమోషన్లకు అవసరమైన సబ్టెక్టులకే పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments