Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలపక్ష సమావేశం ప్రారంభం - హాజరైన విపక్ష నేతలు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (16:17 IST)
దేశ పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఆదివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలో ఈ సమావేశం ప్రారంభమైంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘావాల్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, తెరాస తరపున నామా నాగేశ్వర రావు, వైకాపా తరపున విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 
పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కేంద్రం ఈ భేటీని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా అన్ని పార్టీల నేతలతో కేంద్రం చర్చించనుంది. కాగా, ఈ సమావేశాలు నెల రోజుల పాటు సాగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments