Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (10:53 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వీరందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ సంచలన తీర్పునిచ్చారు. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ ఈ కేసును కూడా న్యాయమూర్తి కొట్టివేశారు. 
 
గురువారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టుతో పాటు.. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు.. టెలికాం మాజీ మంత్రి ఏ.రాజాలు తీహార్ జైలులో కొద్దిరోజులు జైలుశిక్ష కూడా అనుభవించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments