Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్.. ఆలీబాబా అదుర్స్

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (11:30 IST)
ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్. ఆన్‌లైన్ బిజినెస్‌లో సరికొత్త రికార్డును అలీబాబా సంస్థ రికార్డు చేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా సంస్థ ఆన్‌లైన్ బిజినెస్‌లో అగ్రస్థానంలో వున్నారు. ప్రతీ ఏడాది నవంబర్ నెలలో వచ్చే 11వ తేదీన పలు ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఆఫర్‌ను డబుల్ 11 అని పిలుస్తారు. 
 
ఈ ఆఫర్ కింద అలీబాబా సంస్థ ప్రకటించిన ఆఫర్లలో భారీ ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేశారు. భారీ ఎత్తున వస్తువులను బుక్ చేశారు. తద్వారా సేల్ ఆరంభమైన ఐదు నిమిషాల్లోనే రూ.20వేల కోట్ల లాభం వచ్చింది.  
 
ఆపై సేల్ ప్రారంభమైన గంటలోపు రూ.70కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది ఇదే సేల్‌లో అలీబాబా సంస్థ రూ.1.8 లక్షల కోట్లు ఆదాయంగా పొందింది. ఈ ఏడాది ఈ మొత్తానికి అనేక రెట్లు లాభం గడించింది. అనూహ్యంగా 24 గంటల్లోనే 30 బిలియన్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఈ సేల్‌లో ఆపిల్, జియోమి వంటి స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయని అలీబాబా సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments