Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలకనంద నదిలో పడిన మినీ బస్సు - ఒకరి మృతి - పలువురు గల్లంతు!

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (10:59 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రలోని రుద్రప్రయాగ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 18 మంది ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు ఒకటి అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి ఏడుగురుని రక్షించారు. అలాగే, స్థానికులు మానవహారంగా నిలబడి గాయపడిన వారని కొండపైకి చేర్చారు. 
 
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. బస్సు కొండపైకి వెళుతున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చపేట్టారు. వీరిలో నదిలో నుంచి రక్షించిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
నదిలో గల్లంతైన మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments