Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యావంతుడైన అఖిలేష్ మూర్ఖంగా వ్యవహరించాడు : ఉమాభారతి

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌లో నెలకొన్ని తాగునీటి కొరతను నివారించేందుకు కేంద్రం రైలు వ్యాగన్ల ద్వారా నీటిని పంపించింది. ఈ రైలును అఖిలేష్ ప్రభుత్వం గురువారం ఝాన్సీలో అడ్డుకుంది. 
 
దీనిపై కేంద్రం జోక్యం చేసుకుందన్న సమాచారంతో అఖిలేశ్ వేగంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని వ్యాఖ్యానించిన అఖిలేశ్... ఇందులో కేంద్రం ప్రమేయం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి ఉమాభారతి కాస్తంత కఠువుగానే స్పందించారు. విద్యావంతుడైన అఖిలేశ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తాగునీరు, ఆహారం వంటి వాటిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే అఖిలేశ్, ఆ తర్వాత ఉమాభారతి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments