Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (13:46 IST)
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికాకు నడుపుతున్న విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు సుమారుగా 60 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రకటించింది. నిర్వహణ, ఎయిర్ క్రాఫ్ట్‌ సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో రద్దు చేసిన విమాన సర్వీసుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. 
 
విమాన ప్రయాణికులతో పాటు కస్టమర్లకు అందించిన సమాచారం మేరకు ఎయిరిండియా సంస్థ ద్వారా నడుపుతున్న ఇతర విమనాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్టు సంస్థ తెలిపింది. ఢిల్లీ - చికాగో మార్గంలో 14 విమానాలు, ఢిల్లీ - వాషింగ్టన్ మార్గంలో 28, ఢిల్లీ - ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమాన సర్వీలు, ముంబై - న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ - నెవార్క్ మార్గంలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది. అదేసమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments