Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (13:46 IST)
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికాకు నడుపుతున్న విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు సుమారుగా 60 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రకటించింది. నిర్వహణ, ఎయిర్ క్రాఫ్ట్‌ సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో రద్దు చేసిన విమాన సర్వీసుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. 
 
విమాన ప్రయాణికులతో పాటు కస్టమర్లకు అందించిన సమాచారం మేరకు ఎయిరిండియా సంస్థ ద్వారా నడుపుతున్న ఇతర విమనాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్టు సంస్థ తెలిపింది. ఢిల్లీ - చికాగో మార్గంలో 14 విమానాలు, ఢిల్లీ - వాషింగ్టన్ మార్గంలో 28, ఢిల్లీ - ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమాన సర్వీలు, ముంబై - న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ - నెవార్క్ మార్గంలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది. అదేసమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments