Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్‌కు సతీవియోగం : సీఎం స్టాలిన్ పరామర్శ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:31 IST)
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ. పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి బుధవారం హఠాత్తుగా మరణించారు. ఆమెకు వయసు 63 సంవత్సరాలు. 
 
బుధవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి కన్నుమూశారు. దీంతో పన్నీర్‌సెల్వం ఇంట విషాదం నెలకొంది. కాగా పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు మాజీ సీఎంకు సానుభూతి ప్రకటించారు.
 
ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా ఓపీఎస్ నివాసానికి వెళ్లి విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే, భార్యను కోల్పోయి విషాదంలో మునగిపోయిన మాజీ సీఎం ఓపీఎస్‌ను పరామర్శించి, ఓదార్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments