Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోషిమఠ్‌ భూమి క్షీణించింది... కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీటర్లు?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (20:58 IST)
Joshimath sank
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో కేవలం 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు వేగంగా తరిగింపోయిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నివేదిక వెల్లడించింది. అయితే ఇస్రో వెల్లడించిన ఒక్కరోజులోనే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రభుత్వ సంస్థలను మీడియాతో ఈ విషయాన్ని పంచుకోకుండా దాటవేసింది. జోషిమఠ్‌కు సంబంధించిన డేటా సోషల్ మీడియాలో షేరైతే వారివారి అభిప్రాయాల కారణంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది.
 
జోషిమఠ్‌లో భూమి క్షీణతను అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఇస్రోతో సహా అనేక సంస్థలను ఈ విషయంపై తమ సంస్థకు అవగాహన కల్పించాలని తుది నివేదిక వచ్చే వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై పోస్టులు వుండకూడదని పేర్కొంది.
 
కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహం, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా  డిసెంబర్ 27 నుంచి జనవరి 8 తేదీల మధ్య జోషిమఠ్ 5.4 సెం.మీటర్ల భూమి క్షీణత కలిగింది. ఈ వ్యత్యాసాన్ని ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments